టీమిండియాతో వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఎంపిక... గాయంతో ఆర్చర్ దూరం
- భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేలు
- ఈ నెల 23న తొలి మ్యాచ్
- 14 మందితో ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్
వన్డే సిరీస్ లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టు సభ్యుల వివరాలు ఇవిగో...
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శామ్ బిల్లింగ్స్, శామ్ కరన్, టామ్ కరన్, లియామ్ లివింగ్ స్టన్, మాట్ పార్కిన్సన్, అదిల్ రషీద్, రీస్ టాప్లే, మార్క్ ఉడ్.