నిన్న ఒక్కరోజే 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
- ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇదే అత్యధికం
- మొత్తంగా 3.29 కోట్ల మందికి టీకా
- 2.7 కోట్ల మందికి మొదటి డోసు
- 58.67 లక్షల మందికి రెండో డోసు
సోమవారం 30,39,394 మందికి వ్యాక్సిన్ వేయగా.. 26,27,099 మందికి మొదటి డోసు ఇచ్చినట్టు వెల్లడించింది. 4,12,295 మంది రెండో డోసు తీసుకున్నారని చెప్పింది. ఇప్పటిదాకా మొత్తంగా 2 కోట్ల 70 లక్షల 79 వేల 484 మంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోగా.. 58 లక్షల 67 వేల 948 మంది రెండో డోసు టీకాలు తీసుకున్నట్టు ప్రకటించింది.