అయ్యర్ హాఫ్ సెంచరీ... టీమిండియా 124/7
- అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 67 పరుగులు చేసిన అయ్యర్
- ఆర్చర్ కు 3 వికెట్లు.. కోహ్లీ డకౌట్
అయితే, పంత్, అయ్యర్ జోడీ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. పాండ్య కూడా ఓ మోస్తరుగా ఆడడంతో బారత్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ కు 3 వికెట్లు లభించగా... అదిల్ రషీద్, మార్క్ ఉడ్, క్రిస్ జోర్డాన్, బెన్ స్టోక్స్ తలో వికెట్ ఈశారు.