బెంగాల్ లో 8 దశల పోలింగ్ వద్దంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
- దేశంలో 5 అసెంబ్లీలకు ఎన్నికలు
- ఇటీవల షెడ్యూల్ ప్రకటన
- పశ్చిమ బెంగాల్ లో 8 విడతలుగా పోలింగ్
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయవాది ఎంఎల్ శర్మ
అంతేగాకుండా, పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా మతపరమైన నినాదాలు చేస్తుండడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్, ఇతర మతపరమైన నినాదాలు ప్రజల్లో మత విభేదాలకు కారణమవుతున్నాయని... ఇది ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం నేరం అని వివరించారు.