మదనపల్లె జంట హత్యల కేసు.. అనుమానాలున్నాయన్న న్యాయవాది
- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసు
- నిందితుడు పురుషోత్తంనాయుడును కలిసి మాట్లాడిన న్యాయవాది పద్మజ
- నిందితుల ఆధ్యాత్మక చింతనకు, హత్యలకు సంబంధం ఉండకపోవచ్చని వ్యాఖ్య
ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ.. నిందితులకు న్యాయ సహాయం అవసరమని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. హత్యాస్థలంలో కనిపించినవని క్షుద్రపూజలకు సంబంధించినవి కావని, ఈ హత్యలకు, నిందితుల ఆధ్యాత్మిక చింతనకు సంబంధం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన న్యాయవాది కృష్ణమాచార్య తరపున నిందితులను కలిసేందుకు తాను వచ్చినట్టు రజిని తెలిపారు.