ఊహించని పరిణామం.. ఒకే వేదికపైకి మోదీ, మమతా బెనర్జీ
- కోల్ కతా పర్యటనలో ఉన్న మోదీ
- నేతాజీ కార్యక్రమానికి హాజరైన మోదీ, దీదీ
- అంతకు ముందు నేతాజీ పూర్వీకుల ఇంటికి వెళ్లిన మోదీ
అంతకు ముందు బోస్ పూర్వీకుల ఇంటికి మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి బోస్ మనవళ్లు సుగతో, సుమంత్రో సాదరంగా ఆహ్వానం పలికారు. నేతాజీ చిత్ర పటానికి మోదీ నివాళి అర్పించారు. ఆయన ఉపయోగించి కారు, మంచం, టేబుల్ తదితర వస్తువులను ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత జాతీయ లైబ్రరీని సందర్శించారు. అనంతరం విక్టోరియా మెమోరియల్ కు చేరుకున్నారు.