యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోకి భారత్ కు స్వాగతం: అమెరికా
- కొత్త సంవత్సరం మరిన్ని అవకాశాలు తెచ్చింది
- ఇండియాతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నాం
- ట్వీట్ చేసిన అమెరికా విదేశాంగ శాఖ
కాగా, సోమవారం నాడు భారత జాతీయ పతాకాన్ని యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్సీ)లో సభ్య దేశాల సరసన నిలిపారు. 2021-22 సంవత్సరానికిగాను తాత్కాలిక సభ్య దేశంలో యూఎన్ బాడీలో ఇండియా స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా ఇలా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో తాత్కాలిక సభ్య దేశంగా ఎంపిక కావడం ఇది ఎనిమిదవ సారి కావడం గమనార్హం.