కేంద్ర బలగాలను దింపితేనే బెంగాల్లో హింసకు అడ్డుకట్ట: బీజేపీ
- మమత మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు హింసను ప్రోత్సహిస్తున్నారు
- పరిస్థితులు తన చేయిదాటిపోయాయని ఆమెకు తెలుసు
- కేంద్ర బలగాలను దింపాలని ఈసీని కోరా
రాష్ట్రంలోని పరిస్థితులు తన చేయిదాటిపోయాయని మమతకు తెలుసని, అందుకే ఆమె ఇలాంటి హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి హింసకు తావులేకుండా వాటిని నిర్వహించేందుకు కేంద్ర బలగాలను దింపాలని తాను ఈసీని కోరినట్టు చెప్పారు.