గ్రేటర్ ఫైట్... పెన్నుతో టిక్ పెట్టినా ఓటేనన్న ఈసీ... హైకోర్టుకు బీజేపీ!
- నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు
- హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ
- మరికాసేపట్లో విచారించనున్న కోర్టు
ఈ ఉదయం హైకోర్టు తెరచుకోగానే దీనిపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈసీ తాజా నిర్ణయం తరువాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లపై తమకు అనుమానాలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు.