పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే పాఠశాలలు ప్రారంభించాం: మంత్రి అవంతి
- ఇటీవలే ఏపీ స్కూళ్లు పునఃప్రారంభం
- పలు స్కూళ్లలో కరోనా కలకలం
- విద్యార్థులను బలవంతంగా రప్పించడంలేదన్న అవంతి
పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుంటే విద్యార్థుల హాజరు తప్పనిసరేమీ కాదని వివరించారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపించాలో, వద్దో తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలివేశామని అన్నారు. తల్లిదండ్రులకు ఇష్టం ఉంటేనే పిల్లలు స్కూళ్లకు రావొచ్చని, తామేమీ బలవంతంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడంలేదని వ్యాఖ్యానించారు.