మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ హోదాలో తొలిసారి గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జీవీఎల్
- ఇటీవలే స్పైస్ బోర్డు టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా జీవీఎల్ నియామకం
- నేడు గుంటూరు విచ్చేసిన జీవీఎల్
- మిర్చి రైతులతో సమావేశం
అంతకుముందు జీవీఎల్ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుతో కలిసి ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లారు. కన్నాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై కాసేపు చర్చించుకున్నారు.