మంత్రి జయరాం భూకబ్జాకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు: బుద్ధా వెంకన్న
- ఇట్టినా భూములపై మంత్రి కన్ను పడిందన్న బుద్ధా
- మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- భూకబ్జాకు ఏపీ సర్కారు కొమ్ముకాస్తోందంటూ వ్యాఖ్యలు
ఈ భూ కుంభకోణంపై ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉన్నా, ఏపీలో మాత్రం ప్రభుత్వం ఈ భూకబ్జాకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. జగన్ గారూ, ఈ భూస్కాంలో అడ్డంగా దొరికిపోయిన భూబకాసురుడు మంత్రి గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోండి... లేకపోతే ఇందులో మీ వాటా ఎంతో చెప్పండి? అంటూ బుద్ధా నిలదీశారు.