పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తోంది: జమ్మూకశ్మీర్ డీజీపీ
- పాకిస్థాన్ టెర్రరిజాన్ని పోషిస్తోంది
- నార్కో టెర్రరిజాన్ని ఉపయోగిస్తోంది
- డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం
అక్రమ చొరబాట్లను పాక్ ప్రోత్సహిస్తోందని దిల్ బాగ్ సింగ్ తెలిపారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తోందని చెప్పారు. ఈ ప్రక్రియకు అడ్డుకట్టవేయడం సవాల్ తో కూడుకున్న పని అని చెప్పారు. కష్టమైన పనే అయినా వాటిని నిలువరించడంలో కొంతమేర విజయం సాధించామని తెలిపారు.