ఏపీకి మీరు చేసిందేమిటి? చంద్రబాబు ఏం చేశారో మేము చూపిస్తాం: బోండా ఉమ
- హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబే
- ఏపీలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు
- దుర్గగుడి ఫ్లైఓవర్ రాష్ట్రానికే మణిహారం కాబోతోంది
చంద్రబాబు హయాంలోనే హైదరాబాదులో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్డు వచ్చాయని తెలిపారు. ఏపీలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఏపీపై చంద్రబాబు శాశ్వత ముద్ర వేశారని చెప్పారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ రాష్ట్రానికే మణిహారం కాబోతోందని అన్నారు.