కరోనాతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మృతి!
- ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సయ్య మృతి
- 15 రోజుల క్రితం కరోనాతో ఆయన భార్య మరణం
- టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నర్సయ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాతంగి నర్సయ్య మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నెల 8న మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.