దళిత ఉద్యోగినిపై దాడికి యత్నించిన వైసీపీ నేత.. కేసు నమోదు
- కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో ఘటన
- కాంట్రాక్టు ఉద్యోగినిపై దాడికి యత్నించిన ప్రభాకర్ రెడ్డి
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో రంగమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో, అతనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు రంగమ్మ మాట్లాడుతూ, ఇంతవరకు ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేస్తే సహించబోనని ముఖ్యమంత్రి చెపుతున్నా... దాడులు ఆగటం లేదని వాపోయారు.