రామోజీరావు గారికి అభినందనలు: మహేశ్ బాబు
- 25 వసంతాలను పూర్తి చేసుకున్న ఈటీవీ
- ఈటీవీ నెట్ వర్క్ ఎదిగిన తీరు సంతోషకరమన్న మహేశ్
- సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్
ఈటీవీ 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీకి మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 'రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం. ఈనాడు నెట్ వర్క్ ఎదిగిన తీరు చాలా సంతోషకరం. 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారికి, ఈటీవీ సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు' అని మహేశ్ ట్వీట్ చేశారు.