ఫోన్ టాంపరింగ్ పై విజయసాయిరెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టడం నిజం కాదా?: బుద్ధా
- ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వివాదం
- మోదీకి లేఖ రాసిన చంద్రబాబు
- ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్న వైసీపీ
- ఢిల్లీ ముఖ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారన్న బుద్ధా
ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా స్పందించారు. ఫోన్ టాంపరింగ్ పై విజయసాయిరెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. తమను ఈ వ్యవహారం నుంచి బయటపడేయమని ఢిల్లీ పెద్దలకు ఫోన్లు చేసి ఎందుకు వేడుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు.