రాష్ట్రపతిని కలుస్తాం.. ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేస్తాం: అశోక్ గెహ్లాట్ హెచ్చరిక
- అసెంబ్లీని సమావేశపరచడంపై నిర్ణయం తీసుకోని గవర్నర్
- ఆలస్యంపై నిప్పులు చెరిగిన సీఎం
- ఎమ్మెల్యేలతో చర్చించాక తదుపరి వ్యూహం
తమకు పూర్తి మెజారిటీ ఉందని, అసెంబ్లీని తక్షణం సమావేశ పరచాలని సీఎం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తామని గెహ్లాట్ పేర్కొన్నారు. మరోవైపు, అసెంబ్లీని సమావేశ పరిచే విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ మిశ్రా చెప్పారు.