ఉత్తర కొరియాకు భారత్ సాయం.. టీబీ ఔషధాల సరఫరా!
- ఉత్తర కొరియాలో క్షయ వ్యాధి నిరోధక ఔషధాల కొరత
- సాయం చేయాలంటూ భారత్ను కోరిన డబ్ల్యూహెచ్వో
- అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న భారత్
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేస్తూ ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వినతి మేరకు ఔషధాలను పంపుతామని చెప్పింది. కాగా, ఉత్తరకొరియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.