ఏపీలో కరోనా బారినపడిన మరో ఎమ్మెల్యే.. కోవిడ్ సెంటర్లో చేరిక
- పలు ప్రజాకార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
- నిన్న సాయంత్రం కోవిడ్ కేంద్రంలో చేరిక
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
మరోవైపు, రాష్ట్రంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట పడడం లేదు. రాష్ట్రంలో ప్రతి రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1,062 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22,259కి చేరుకుంది.