డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
- ఇటీవల పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం
- వీసీలు, రిజిస్ట్రార్లు, ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తాజా నిర్ణయం
- డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్
పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. చివరి సెమిస్టర్ పరీక్షల రద్దు నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్, మార్కులపై నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.