మోదీతో అమిత్ షా భేటీ.. లాక్డౌన్ పొడిగింపు, చైనా వ్యవహారంపై కీలక చర్చలు
- ఈ నెల 31న ముగుస్తున్న లాక్డౌన్
- చైనాతో ఉద్రిక్త పరిస్థితులు
- తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు
మరిన్ని సడలింపులతో లాక్డౌన్ను కొనసాగిస్తే దాని ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొన్ని రోజులుగా పాల్పడుతున్న దుందుడుకు చర్యలపై కూడా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో వారు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.