కృష్ణా జిల్లాలో భారీగా పట్టుబడిన తెలంగాణ మద్యం
- తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో మద్యం కొనుగోళ్లు
- జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద పట్టుబడిన నలుగురు వ్యక్తులు
- రెండు లక్షల విలువైన మద్యం స్వాధీనం
ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి తరలిస్తుండగా ఈ ఉదయం కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2 లక్షల విలువైన మద్యంతోపాటు మూడు బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.