50 రోజులుగా కర్ణాటకలో చిక్కుకున్న వీరిని తీసుకురండి: నాగబాబు అభ్యర్థన
- కర్ణాటక హసన్ జిల్లాలో 60 మంది చిక్కుకున్నారు
- వారంతా శ్రీకాకుళం వాసులు
- దుప్పట్లు, బొంతలు కుట్టుకుని అమ్ముకునే చిరు వ్యాపారులు
వారిది ఆంధ్రప్రదేశ్కు తీసుకుని వచ్చే ఏర్పాటు చేయమని కోరుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. వారికి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస లింగాల వలస గ్రామం అని నాగబాబు వివరించారు. ప్రస్తుతం వారు హసన్ జిల్లాలోని చెన్నరాయపట్టణలో ఉన్నారని ఆయన వివరించారు. వారి ఫోను నంబర్లను కూడా నాగబాబు పోస్ట్ చేశారు.