రియాజ్ నైకూ సంతాప సభలో భారత్ కు వార్నింగ్ ఇచ్చిన హిజ్బుల్ చీఫ్
- హిజ్బుల్ టాప్ కమాండర్ నైకూను మట్టుబెట్టిన భారత బలగాలు
- కశ్మీర్ ఒక నిప్పురవ్వ అన్న హిజ్బుల్ చీఫ్ సలాహుద్దీన్
- దావానలంలా మారి మొత్తాన్ని దహించి వేస్తుందంటూ వార్నింగ్
యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ పేరిట పాక్ అనుకూల శక్తులకు సలాహుద్దీన్ నాయకత్వం వహిస్తున్నాడు. 2017లో అతన్ని అమెరికా గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అయితే, ఐక్యరాజ్యసమితి మాత్రం సలాహుద్దీన్ ను టెర్రరిస్టుగా గుర్తించలేదు. దీన్ని సాకుగా తీసుకుని అతనిపై చర్యలు తీసుకునేందుకు పాక్ నిరాకరిస్తూ వస్తోంది.