గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఎంబీబీఎస్ విద్యార్ధి
- మెడికల్ విద్యార్థి చంద్రమౌళి మృతి
- ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న చంద్రమౌళి
- ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో శ్రేయ (6), గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగరాజు (48), అప్పల నరసమ్మ (45), నారాయణమ్మ (35), కృష్ణమూర్తి (73), గుర్తు తెలియని వ్యక్తి (30) ఉన్నారు.