చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని తన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
- ‘కరోనా’ నియంత్రణకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది
- ఇవేవీ పట్టించుకోకుండా బాబు వ్యాఖ్యలు చేస్తున్నారు
- ప్రతిపక్షం అనేది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని తనకు తోచినట్టు మాట్లాడుతున్నారని, ప్రతిపక్షం అనేది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలను టీడీపీ కోల్పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.