కరోనా పేరుతో బీజేపీ వైరస్ లను విస్తరింపజేస్తోంది: సోనియాగాంధీ
- 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు
- రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారు
- కరోనా టెస్టులు చాలా తక్కువగా జరుగుతున్నాయి
కరోనా టెస్టులను కూడా మన దేశంలో చాలా తక్కువగా నిర్వహిస్తున్నారని... నాసిరకమైన పీపీఈ కిట్లను వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం గమనార్హం.