మనుషులు చేసిన చెడు పనులే దీనికంతటికీ కారణం: ధర్మేంద్ర
- కరోనాకు మనుషులు చేసిన పాపాలే కారణం
- అందరూ మంచి జీవితాన్ని గడపండి
- మీ యజమాని మీ కోరికలను నెరవేరుస్తారు
తాజాగా కరోనా వైరస్ గురించి ఆయన స్పందించారు. మానవుల చెడు పనుల ఫలితమే కరోనా వైరస్ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిగత జీవితాన్ని గడపాలని... మీ యజమాని మీ కోరికల్ని తీరుస్తారని అన్నారు. ఏప్రిల్ 5న దీపాలు వెలిగించాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చినప్పుడు ధర్మేంద్ర టార్చ్ వెలిగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.