ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వమే వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
- విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం
- దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు
- తదుపరి విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా
అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేసింది.