80 వాహనాల్లో హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బలగాలు.. తాము కోరలేదన్న డీజీపీ!
- బీదర్ నుంచి నగరానికి చేరుకున్న కేంద్ర బలగాలు
- లాక్డౌన్ను మరింత పటిష్టం చేసేందుకేనా?
- ప్రాధాన్యం సంతరించుకున్న బలగాల రాక
కాగా, కర్ణాటకలోని బీదర్ నుంచి కేంద్ర పారామిలటరీ, ఇతర బలగాలు నిన్న హైదరాబాద్ చేరుకున్నాయి. మొత్తం 80 వాహనాల్లో జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డు మీదగా బలగాలు హైదరాబాద్లో అడుగుపెట్టాయి. కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకే ఈ బలగాలు హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది.