హైదరాబాద్లో బస్టాండులు అన్నీ ఖాళీ.. బస్టాపుల్లో క్రికెట్ ఆడుతున్న యువకులు
- బోసిపోయిన రోడ్లు, బస్టాండులు
- ఎంజీబీఎస్ బస్టాపులో క్రికెట్
- యువకులను పంపించేసిన పోలీసులు
హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండులోకి స్థానిక యువకులు వచ్చి కాసేపు క్రికెట్ ఆడారు. అయితే, అక్కడికి మీడియా రావడాన్ని గమనించిన పోలీసులు.. క్రికెట్ ఆడుతోన్న యువకులను అక్కడి నుంచి పంపించేశారు. తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ పాటిస్తుండడంతో అన్ని జిల్లాల్లోని ప్రధాన బస్టాండుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.