మాస్క్ల ఉచిత పంపిణీపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
- మురికివాడల్లోని పేదలకు మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా అందించండి
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి
- వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న ఐపీఎం డైరెక్టర్
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను ధర్మాసనానికి తెలిపారు. గాంధీ, టీబీ, ఛాతీ, ఫీవర్ ఆస్పత్రులలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, అక్కడ చికిత్స అందించడంతోపాటు అవసరమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.