Thu 16:01 నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు విజయవాడలో కొనసాగుతున్న చంద్రబాబు ఇసుక దీక్ష చంద్రబాబుకు షుగర్, బీపీలు సాధారణ స్థాయిలోనే మంచినీరు తీసుకోవాలని బాబుకు సూచించిన వైద్యులు Read full story
Tue 22:02 రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని పక్కాగా ట్రాక్ చేయాలి: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి లోకేశ్ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని ఆదేశం ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీల పెట్టుబడుల గ్రౌండింగ్పై దృష్టి చిన్న, పెద్ద పరిశ్రమలు రెండూ సమానమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించిన అధికారులు Read full story
Tue 21:53 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'పై దాడి... సరైన చర్య అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నంపై స్పందించిన నటి పూనమ్ కౌర్ మహిళలను అవమానిస్తే ఇలాంటి చర్యలు అవసరమేనని వ్యాఖ్య జగన్ మద్దతుదారులు తీసుకున్న చర్యను సమర్థించిన పూనమ్ న్యూస్ ఛానెళ్లు బ్లాక్మెయిల్ బాక్సులుగా మారాయంటూ తీవ్ర విమర్శలు Read full story
Tue 21:26 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... విజయ్ నామినేషన్లకు రెండు చోట్లా తొలగిన అడ్డంకులు తమిళనాడు ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న నటుడు విజయ్ పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి ఆయన నామినేషన్లు దాఖలు అఫిడవిట్లలో వయసు, క్రిమినల్ కేసుల వివరాల్లో తేడాలతో మొదలైన చర్చ తప్పులను సవరించి కొత్త అఫిడవిట్ సమర్పించడంతో నామినేషన్లకు ఆమోదం Read full story
Tue 21:13 మా రెడ్ లైన్స్ దాటొద్దు... ట్రంప్ హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చిన ఇరాన్ వెనక్కి తగ్గేది లేదంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరిక ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ పెరిగిన ఉద్రిక్తతలు ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేశామని ప్రకటన ప్రాంతీయ ఆయిల్, గ్యాస్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని బెదిరింపు Read full story
Tue 20:53 'మావిగన్' నుంచి డైవర్షన్ కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు: జగన్ మహిళలను కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఫైర్ 'మావిగన్' చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ దాడి అని ఆరోపణ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చంద్రబాబు, పవన్ మౌనాన్ని తప్పుబట్టిన వైఎస్ జగన్ Read full story
Tue 20:39 రాబోయే 48 గంటలు ఎక్కడివారు అక్కడే... ఇరాన్లోని భారత పౌరులకు కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్ ఈ రాత్రి ప్రపంచచరిత్రలో కీలక ఘట్టంలా నిలిచిపోతుందన్న ట్రంప్ ఓ నాగరికత ముగిసిపోతుందని ఇరాన్ కు తీవ్ర హెచ్చరిక ఇరాన్ లోని భారత పౌరుల పరిస్థితి పట్ల అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తదుపరి 48 గంటల పాటు ఇళ్లకే పరిమితం కావాలని సూచన సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని స్పష్టం Read full story
Tue 20:17 గౌహతిలో భారీ వర్షం... రాజస్థాన్ రాయల్స్, ముంబై మ్యాచ్ ఆలస్యం గౌహతిలో వర్షం కారణంగా రాజస్థాన్, ముంబై మ్యాచ్ ఆలస్యం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో మైదానంలో కవర్లు మైదానాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది.. సూపర్ సాపర్లతో నీటి తొలగింపు రాత్రి 8:30 లోపు మ్యాచ్ మొదలైతే ఓవర్ల కుదింపు ఉండదు బుమ్రా, 15 ఏళ్ల సూర్యవంశీ పోరు కోసం అభిమానుల ఎదురుచూపు Read full story
Tue 20:06 ఆదాయానికి మించిన ఆస్తులు... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తాడేపల్లి, విశాఖ సహా నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు సోదాల్లో భారీగా బంగారం, వెండి, నగదు, భవనాలు గుర్తింపు గతంలోనూ అక్రమాల ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన అధికారిణి విజయసాయి రెడ్డి పేరుతో ముడిపడి గతంలో శాంతిపై ఆరోపణలు Read full story
Tue 19:42 ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు... ఆధునిక వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెరుగుతున్న హై-రైజ్ భవనాలకు అనుగుణంగా ఆధునికీకరణ జరగాలన్న సీఎం ప్రజల ప్రాణాలను కాపాడటమే తొలి ప్రాధాన్యమని అధికారులకు స్పష్టం మొత్తం రూ.252.93 కోట్లతో శాఖను బలోపేతం చేసేందుకు ప్రణాళిక Read full story