ఐఆర్సీటీసీ షేరుకు విశేష ఆదరణ... లిస్టింగ్ చేసిన నిమిషాల వ్యవధిలో రెట్టింపు లాభం!
- నేడు లిస్టింగ్ అయిన ఐఆర్సీటీసీ
- 101 శాతం పెరిగిన ఈక్విటీ ధర
- రూ. 10,972 కోట్లకు కంపెనీ వాల్యూ
కాగా, కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్ మెంట్ విధానంలో భాగంగా, ఐఆర్సీటీసీలో వాటాలను విక్రయించి రూ. 645 కోట్లను సేకరించిన సంగతి తెలిసిందే. ఐపీఓకు వచ్చిన రైల్వేలకు చెందిన నాలుగో సంస్థగా ఐఆర్సీటీసీ నిలిచింది. గతంలో ఆర్ఐటీఈఎస్, రైల్ వికాస్ నిగమ్, ఐఆర్సీవోఎన్ లు ఐపీఓలకు వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.