వైసీపీలో చేరిన టీడీపీ నేత రామనాథం బాబు

  • ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ నేత రామనాథం బాబు
  • సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • సాదరంగా ఆహ్వానించి కండువా కప్పిన జగన్
ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ నేత రామనాథం బాబు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రామనాథంబాబుతో పాటు ఆయన అనుచరులను వైసీపీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
Go Back to Shorts
YSRCP
Purchur
Telugudesam
Ramanatham Babu

More Telugu News