Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 83 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 23 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతం పైగా లాభపడ్డ టాటా స్టీల్
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 36,564కి పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10,841 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.02%), వేదాంత లిమిటెడ్ (2.99%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.30%), టెక్ మహీంద్రా (1.71%), ఏసియన్ పెయింట్స్ (1.48%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-1.97%), యస్ బ్యాంక్ (-1.15%), భారతి ఎయిర్ టెల్ (-1.04%), హెచ్డీఎఫ్సీ (-0.98%), సన్ ఫార్మా (-0.84%).
Sensex
Nifty
Stock Market

More Telugu News