Andhra Pradesh: ఏపీ రాజ్ భవన్ లో అధికారులతో గవర్నర్ సమావేశం

షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజ్ భవన్ లో అధికారులతో గవర్నర్ బిశ్వభూషణ్ ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివరాలను గవర్నర్ కు అధికారులు ఎంకే మీనా, సంజయ్ గుప్తా తెలియజేశారు. ఈ సందర్భంగా ‘నవరత్నాలు’, ‘ఆరోగ్యశ్రీ పథకం’ అమలు గురించీ వివరించారు. గ్రామ వాలంటీర్ల నియామకం, వార్డు సచివాలయాల అమలు, స్పందన కార్యక్రమం, అమ్మఒడి పథకం వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలుగా గవర్నర్ అభివర్ణించినట్టు సమాచారం.
Go Back to Shorts
Andhra Pradesh
RajBhavan
Governor
Biswabhusan

More Telugu News