Andhra Pradesh: ద్వారకా తిరుమలలో ప్రమాదం.. తప్పించుకున్న భక్తులు!

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఈరోజు ప్రమాదం సంభవించింది. ఆలయంలో అన్నదానం, ఇతర సేవల కోసం వాడుతున్న బాయిలర్ అనుకోకుండా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సందర్భంగా భారీ శబ్దం రావడంతో భక్తులు, స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. అయితే ప్రమాద సమయంలో బాయిలర్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
West Godavari District
dwaraka tirumala
accidnt
boilers explode

More Telugu News