Fri 10:12 ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ... యూపీసీసీ అధ్యక్ష పదవికి రాజ్ బబ్బర్ రాజీనామా! యూపీలో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ రాజీనామా లేఖను రాహుల్ కు పంపిన రాజ్ బబ్బర్ గతంలో మూడు సార్లు లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన నేత Read full story
Tue 18:04 ఆ వాహనాలకు భవిష్యత్తు లేదు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శిలాజ ఇంధన ఆధారిత రవాణా నుంచి బయటకు రావాలన్న గడ్కరీ సీఎన్జీ, ఎలక్ట్రిక్ తదితర వాహనాల వైపు మళ్లాలని సూచన ప్రజలు చౌక వాహనం కంటే సురక్షిత వాహనానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న గడ్కరీ Read full story
Tue 17:45 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, టీటీడీ ఛైర్మన్ పండితుల నుంచి వేదాశీర్వచనం అందుకున్న ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి తిరుమల పర్యటన దేశ ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు వెల్లడి Read full story
Tue 17:44 హిప్పోలను చంపాలనుకున్న కొలంబియా ప్రభుత్వం... అనంత్ అంబానీ విజ్ఞప్తి మగ్డలీనా నదీ పరివాహక ప్రాంతంలోని 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తమ వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో నివాసం కల్పిస్తామన్న అనంత్ అంబానీ ఈ మేరకు కొలంబియా ప్రభుత్వానికి లేఖ Read full story
Tue 17:40 బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కయింది: అవినాశ్ రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసిన అవినాశ్ రెడ్డి రాష్ట్రంలో 70 శాతం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయని వెల్లడి రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన Read full story
Tue 17:29 ‘ఏ ఫిల్మ్ బై గిరి ’.. రూటు మార్చిన 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి 'కాంతార' చిత్రాల తర్వాత పూర్తి భిన్నమైన సినిమాతో వస్తున్న రిషబ్ శెట్టి కామెడీ ఎంటర్టైనర్గా రానున్న 'ఏ ఫిల్మ్ బై గిరి' మే 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల తెలుగులో ఎం అచ్చిబాబు సమర్పణలో ఎంజీ మూవీస్ రిలీజ్ Read full story
Tue 17:18 కేంద్రమంత్రులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు ఆలయ సంప్రదాయం ప్రకారం కప్ప స్తంభానికి మొక్కులు సీఎం వెంట కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు Read full story
Tue 17:11 కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మల్లు రవి కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితం కావడం వల్ల బయటి విషయాలపై అవగాహన తగ్గుతోందన్న మల్లు రవి తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేసిన వెంటనే తాము పార్లమెంటులోనే నిరసన తెలిపామని వెల్లడి కాంగ్రెస్ నేతలపై బురదజల్లడం కేసీఆర్ మానుకోవాలని హితవు Read full story
Tue 17:03 ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ఆందోళన పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు సైబరాబాద్ పోలీస్ పెట్రోల్ బంకు వద్ద బారులు తీరిన కార్లు Read full story
Tue 16:59 రేపు తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి... రిసెప్షన్ ఎప్పుడంటే! ఒకటికాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య వేద సంప్రదాయాల ప్రకారం జరగనున్న పెళ్లి వేడుక మే 1న హైదరాబాద్లో సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏప్రిల్ 5న శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే Read full story