Elections: 70 స్థానాలు దాటిన వైసీపీ ఆధిక్యం!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దాదాపు 70 స్థానాల్లో తొలి రౌండ్, మరో 20కిపైగా స్థానాల్లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా, 70కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖులైన అభ్యర్థులంతా 1,200 నుంచి 2,500 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇప్పటివరకూ 93 స్థానాల ట్రెండ్స్ వెలువడగా, తెలుగుదేశం 18, వైసీపీ 74 స్థానాల్లో, జనసేన 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. రాజోలులో జనసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Go Back to Shorts
Elections
Andhra Pradesh
Results
YSRCP
Telugudesam

More Telugu News