‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదు: కిషన్ రెడ్డి
- వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
- కేంద్ర పథకం ‘పంట బీమా’ను ఇక్కడ అమలు చేయలి
- ఈ పథకం అమలు చేసే వరకూ రైతులు ఉద్యమించాలి
ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకూ రైతులు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వివరాలు సేకరించి వారిని ఆదుకోవాలని కోరుతూ గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శికి ఓ వినతిపత్రం సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వానికి జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ పంట నష్టపోయిన రైతుల మీద లేదని ఎద్దేవా చేశారు.