YSRCP: రోజా మాటలు, భావాలనే షర్మిళ కూసింది: సాధినేని యామిని

షార్ట్స్‌లో చూడండి
సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ నాయకురాలు షర్మిళకు, అదే పార్టికి చెందిన మరో నాయకురాలు రోజాకు ఏమాత్రం తేడా లేదని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వాళ్లిద్దరి మధ్య తేడా లేదని ఎందుకన్నానంటే, రోజా మాటలను రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవట్లేదని, రోజా మాటలు, భావాలనే షర్మిళ కూసిందని ఎద్దేవా చేశారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఆర్కే ఓడిపోవడం ఖాయమని, ఈ విషయం తెలిసిన షర్మిళ, రాజధాని అమరావతి గురించి, పోలవరం ప్రాజెక్టుపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
YSRCP
Roja
Sharmila
Telugudesam
saminenei

More Telugu News