Andhra Pradesh: ఏపీలో ‘రైతు రుణమాఫీ’ చెల్లింపుల షెడ్యూల్ విడుదలపై జీవో జారీ

షార్ట్స్‌లో చూడండి
రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతలకు సంబంధించి చెల్లింపుల షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.  
Go Back to Shorts
Andhra Pradesh
rythu
runamafi
G.O.

More Telugu News