Suger: పంచదార కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం

షార్ట్స్‌లో చూడండి
పంచదారకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నేడు అధికారిక ప్రకటన చేసింది. దాదాపు 10 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే పంచదార ఫ్యాక్టరీలకు ప్రభుత్వం ఇథనాల్ లోన్ పరిమితిని కూడా పెంచిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కిలో రూ.29 ఉన్న పంచదార ధరను రూ.31 రూపాయలకు పెంచింది.
Go Back to Shorts
Suger
Central Government
Factories
Ithonol

More Telugu News