Andhra Pradesh: ఈ నెల 6న మంత్రి మండలి సమావేశం: ఏపీ సీఎస్

  • సాయంత్రం 3 గంటలకు సమావేశం
  • 1వ బ్లాక్ మొదటి అంతస్తులో సమావేశం
  • ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఈ నెల 6వ తేది సాయంత్రం 3 గంటలకు సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ హాలులో జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, అదే రోజు పోలవరం ప్రాజెక్ట్ పురోగతిని కేంద్ర బృందం పరిశీలించనుంది.
Andhra Pradesh
Chandrababu

More Telugu News