Wed 19:51 హరికృష్ణకు నివాళులర్పించేందుకు వెళ్తున్న ప్రముఖులు.. భారీగా ట్రాఫిక్ జామ్! బేగంపేట్ - మెహిదీపట్నం వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన వైనం వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసుల సూచన Read full story
Fri 10:39 పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు.. పేర్ని నానిపై కేసు నమోదు మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా వివాదం పోలీసులను బెదిరించడంతో పాటు సీఐని బాడీ షేమింగ్ చేశారన్న ఆరోపణ కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో చర్యలు Read full story
Fri 10:19 ఇరాన్ సైనిక శక్తి చెక్కుచెదరలేదు: అమెరికా నిఘా వర్గాల సంచలన నివేదిక దాడుల తర్వాత కూడా ఇరాన్ సైనిక శక్తి గణనీయంగా ఉందన్న నిఘా వర్గాలు సగానికి పైగా క్షిపణి లాంచర్లు, వేలాది డ్రోన్లు ఇంకా భద్రంగా ఉన్నాయని వెల్లడి భూగర్భ సొరంగాలు, గుహల్లో ఆయుధాలు దాచిందని అంచనా Read full story
Fri 10:15 పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య మృతురాలు ఒకటిన్నర నెలల గర్భిణి అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న రాజేంద్ర, కాజల్ ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్న మధ్యప్రదేశ్ పోలీసులు Read full story
Fri 10:09 గత ప్రభుత్వంలో నన్ను కొట్టారు.. పుట్టుకను తిట్టారు: ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ గత ప్రభుత్వంలో మంత్రి తనపై చేయి చేసుకున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ఆరోపణ మూడు రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదుర్కొన్నానని వెల్లడి ధర్మం వైపు నిలబడి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపానని స్పష్టీకరణ అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన షరీఫ్ చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టానంటూ భావోద్వేగం Read full story
Fri 09:57 బొమ్మకు అంత్యక్రియలు.. గాజా చిన్నారుల హృదయ విదారక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృదయ విదారక వీడియో పిల్లల మానసిక స్థితిపై యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన ఆటలు కూడా మరణం, అంత్యక్రియల చుట్టూ తిరుగుతున్న వైనం Read full story
Fri 09:51 ‘సారీ నాన్నా’ అని లేఖ రాసి.. ఇంట్లోని రూ. 25 లక్షల సొత్తుతో బాలుడి పరారీ! హైదరాబాద్ కేపీహెచ్బీలో 17 ఏళ్ల బాలుడి నిర్వాకం ఇంట్లోంచి రూ. 8 లక్షల నగదు, 9 తులాల బంగారం అపహరణ 'సారీ నాన్నా' అని లేఖ రాసి తండ్రి బైక్పై పలాయనం తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Fri 09:40 హర్మూజ్ సంక్షోభం.. పౌరులను కోల్పోయింది మేమేనన్న భారత్ హర్మూజ్ జలసంధిపై బ్రిటన్ ఏర్పాటు చేసిన సమావేశానికి భారత్ హాజరు ఈ సంక్షోభంలో పౌరులను కోల్పోయిన ఏకైక దేశం భారతేనని వెల్లడి దౌత్యం, చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని స్పష్టీకరణ ఇరాన్తో చర్చలు జరిపి తమ నౌకలకు భద్రత కల్పిస్తున్న భారత్ ఈ కీలక సమావేశానికి దూరంగా ఉన్న అమెరికా Read full story
Fri 09:33 అధికారుల్లారా.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా మీ సంగతి చూస్తా: పేర్ని నాని వార్నింగ్ మచిలీపట్నంలో ఇళ్ల కూల్చివేతలపై పేర్ని నాని ఆగ్రహం మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులుగా అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణ 2029లో జగన్ ప్రభుత్వం రాగానే బదులు తీర్చుకుంటామని హెచ్చరిక కూల్చివేతలకు వచ్చిన అధికారులను, పోలీసులను వదిలిపెట్టబోమని వార్నింగ్ అధికారిని తెలంగాణ నుంచి అయినా తీసుకొచ్చి ఇంటి సంగతి చూస్తానని వ్యాఖ్య Read full story
Fri 09:20 వివాహేతర డేటింగ్ యాప్లో హైదరాబాద్ జోరు! దేశంలో 40 లక్షల యూజర్లను దాటిన గ్లీడెన్ యాప్ వినియోగదారుల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్ అగ్రస్థానం గత రెండేళ్లలో 148 శాతం పెరిగిన మహిళా యూజర్లు మారుతున్న సంబంధాలకు ఇది నిదర్శనమన్న కంపెనీ Read full story