వాజ్పేయిని చూడడానికి.. ఎయిమ్స్కి వెళ్లిన అమిత్ షా, రాహుల్ గాంధీ
- వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అమిత్ షా
- వైద్యులతో మాట్లాడిన బీజేపీ జాతీయాధ్యక్షుడు
- అమిత్ షా వెళ్లగానే ఎయిమ్స్కు రాహుల్
అనంతరం కొద్ది సేపటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్కు వెళ్లారు. కాసేపట్లో ఆయన వాజ్పేయిని కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా, అనారోగ్యంతో బాధపడుతోన్న వాజ్పేయి కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైన విషయం తెలిసిందే.