సురేష్ రైనాకు గాయం...తదుపరి మ్యాచ్ కు దూరం
- చెన్నై సూపర్ కింగ్స్ ను వేధిస్తున్న గాయాల బెడద
- ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో గాయపడిన కేదార్ జాదవ్
- కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో గాయపడ్డ రైనా
దీంతో సీఎస్కే తదుపరి మ్యాచ్ కు రైనా అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు రైనా స్థానంలో ఎవరిని తీసుకోవాలా? అని జట్టు ఆలోచనలో పడింది. సీఎస్కే తన తదుపరి మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను ఢీ కొట్టనుంది. కాగా, తొలి మ్యాచ్ తరువాత గాయపడిన కేదార్ జాదవ్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే.